ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్ లో రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కులను మంత్రి శ్రీ కేటీఆర్ అందజేశారు.
ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్ లో రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ అందజేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.