తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి హాజరై మంత్రి శ్రీ కేటీఆర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీ బాల్క సుమన్, టీఎస్టీఎస్ చైర్మన్ శ్రీ రాకేష్ కుమార్, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ శ్రీ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.