పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికయిన ఎమ్మెల్సీలు హోం మంత్రి మహమూద్ అలీ, శ్రీమతి సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి. వీరితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గార్లు ఉన్నారు.