పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మరియు పలువురు నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కొప్పుల మహేష్ రెడ్డి, డా. మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణా రెడ్డి మరియు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.