కొంపల్లిలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కెపి వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.