సూర్యాపేట పట్టణంలోని ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు మరియు సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కేతేపల్లి మండలం, భీమారం గ్రామంలో రైతు వేదిక మరియు పాఠశాల భవనాన్ని మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ చిరుమర్తి లింగయ్య , శ్రీ గ్యాదరి కిషార్ పాల్గొన్నారు.