5Jun 2018
రాజన్న సిరిసిల్ల జిల్లా నామాపూర్ గ్రామంలో రైతుబంధు చెక్కులను మరియు పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందచేసిన మంత్రి శ్రీ కేటిఆర్. కార్యక్రమంలో ఎంపి శ్రీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణరావు మరియు తదితరులు పాల్గొన్నారు.